గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 15
శ్లోక 15
రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||౧౪-౧౫||
అనువాదం
సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.